News March 23, 2024
IPLలో ధోనీ మరో రికార్డు

సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్లో రికార్డు నమోదు చేశారు. అత్యధిక రనౌట్లు చేసిన వికెట్ కీపర్గా ఆయన చరిత్ర సృష్టించారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అనుజ్ రావత్ను రనౌట్ చేశారు. దీంతో ఆయన ఇప్పటివరకు 42 మందిని రనౌట్ చేశారు. అలాగే 138 క్యాచ్లు పట్టారు. ఓవరాల్గా 180 మందిని ఔట్ చేశారు. ధోనీ తర్వాత దినేశ్ కార్తీక్ (169), సాహా (106), రాబిన్ ఉతప్ప (90), పార్థివ్ పటేల్ (81) ఉన్నారు.
Similar News
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<
News September 14, 2025
డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.