News March 19, 2025
నిర్మల్ : పరీక్షలకు 367మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 367మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తo 6416మంది విద్యార్థులకు పరీక్షకు కేటాయించగా ఇందులో 6049 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News November 2, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి: రేగా

తెలంగాణ భవన్ పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు SMద్వారా తెలిపారు. మణుగూరు కేంద్రంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. దమ్ముంటే DMFTనిధులతో రోడ్లు బాగు చేయాలని చెప్పారు. ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పేవరకు వదలమని హెచ్చరించారు.
News November 2, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 16 ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<
News November 2, 2025
ప్రతిరోజు తప్పక పఠించాల్సిన 4 మంత్రాలు

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది


