News April 29, 2024
దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. బీజేపీ: నడ్డా

TG: తమ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని బీజేపీ చీఫ్ నడ్డా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సభలో తెలిపారు. ‘దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. బీజేపీ. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిర కలను సాకారం చేశాం. ఎంతో ధైర్యంతో ఆర్టికల్ 370 రద్దు చేశాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి. BRS పాలనలో అవినీతి పెచ్చుమీరితే.. ప్రస్తుతం కాంగ్రెస్ది అసమర్థ పాలన’ అని విమర్శించారు.
Similar News
News November 9, 2025
NIEPVDలో ఉద్యోగాలు

డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<
News November 9, 2025
పూజలో ఏ పూలు వాడాలి? ఏ పూలు వాడొద్దు?

పూజకు జిల్లెడ, గన్నేరు, మారేడు, ఉమ్మెత్త, దత్తరేణు, జమ్మి, నల్లకలువలు చాలా శ్రేష్ఠమైనవి. దాసాని, మంకన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ, తోడిలేని పూలు పూజకు పనికిరావు. ఉమ్మెత్త పువ్వుకు పట్టింపు లేదు. మారేడులో లక్ష్మీదేవి, నల్లకలువలో పార్వతీదేవి, కమలంలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే, కొన్ని దేవతలను వాటికి ఇష్టమైన పువ్వులు, ఆకులతోనే పూజించాలి. కొన్ని పువ్వులను కొందరు దేవతలకు అస్సలు వాడకూడదు. <<-se>>#Pooja<<>>
News November 9, 2025
ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి: రేవంత్

TG: BRS పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎవరో పెద్దోళ్లు తీసుకుంటారనుకునేది. ఇప్పుడు గల్లీగల్లీకి విస్తరించారు. అందుకే ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో, ఎవరిది పబ్ కల్చరో.. ఎవరిది సామాన్యులతో కలిసిపోయే కల్చరో చూడండి. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో.. సినీ తారలతో ఫామ్హౌస్లో ఎవరు ఉంటున్నారో గుర్తు చేసుకోవాలి’ అని కోరారు.


