News June 1, 2024
సీట్లపై ఇండియా కూటమి అంచనా ఇలా..
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రాల వారీగా వచ్చే సీట్లపై కూటమి నేతల అంచనా ఇలా ఉంది.
● ఉత్తరప్రదేశ్: 40, కర్ణాటక: 15-16, రాజస్థాన్: 7, మహారాష్ట్ర: 24, బిహార్: 22, తమిళనాడు+పుదుచ్చేరి : 40, కేరళ: 20, బెంగాల్: 24, పంజాబ్: 13, చండీగఢ్: 1, ఢిల్లీ: 4, ఛత్తీస్గఢ్: 5, ఝార్ఖండ్: 10, మధ్యప్రదేశ్: 7, హరియాణా: 7
Similar News
News October 16, 2024
SBI క్రెడిట్కార్డు యూజర్లకు గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా ఉన్న 19.5 మిలియన్ల SBI క్రెడిట్ కార్డు యూజర్లకు సంస్థ శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సందర్భంగా ‘ఖుషియోన్ కా ఉత్సవ్’ పేరుతో కొనుగోళ్లపై ప్రత్యేక <
News October 16, 2024
అద్భుతం: కలలోనూ సమాచార మార్పిడి!
కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.
News October 16, 2024
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ సర్కార్ ప్రకటించింది. వర్చువల్ బుకింగ్పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.