News June 29, 2024
ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేశ్ చంద్ర లడ్హా?

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్హా నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం CRPFలో ఐజీగా కొనసాగుతున్న ఆయన.. కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని రెండు రోజుల్లో ఏపీకి రానున్నారు. గతంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా, చింతపల్లి ఏఎస్పీగా, ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖ సీపీగా పని చేశారు. NIAలోనూ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.
Similar News
News July 6, 2025
PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.