News August 3, 2024
GREAT: పిల్లల ఆకలి తల్లికే తెలుస్తుంది!

వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో అనాథలైన నవజాత శిశువులకు పాలిచ్చేందుకు కేరళలోని ఇడుక్కికి చెందిన భావన సజిన్ ముందుకొచ్చారు. పాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట పోస్ట్ చేయగా వయనాడ్ నుంచి ఇద్దరు కాల్స్ చేశారు. దీంతో 350kms ప్రయాణించి సహాయ శిబిరానికి చేరుకోగా కాల్స్ చేసిన వారు స్పందించలేదు. అయినప్పటికీ తాము ఇక్కడే ఉండి సహాయం చేసేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఆమె తెలిపారు.
Similar News
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News November 15, 2025
మూవీ ముచ్చట్లు

* Globetrotter ఈవెంట్లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్లైన్లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె
News November 15, 2025
వట్టి నేలపై కూర్చోకూడదా?

మన శాస్త్రాల ప్రకారం.. వట్టి నేలపై నేరుగా కూర్చోకూడదు. తప్పనిసరిగా వస్త్రం/పీట/ చాపను ఉపయోగించాలి. మన శరీరం విద్యుత్ కేంద్రం వంటిది. భూమికి అయస్కాంత తత్వం ఉంటుంది. నేరుగా కూర్చున్నప్పుడు, మన శరీరంలోని జీవ విద్యుత్ శక్తి భూమిలోకి ప్రసరించి, వృథా అవుతుంది. ఇలా శరీరంలోని శక్తి తగ్గుతుంది. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడి, వ్యాధులు రావొచ్చు. ఆ శక్తిని కాపాడుకోవడానికి ఈ నియమం పెట్టారు. <<-se>>#Scienceinbelief<<>>


