News August 4, 2024

ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: ఈటల

image

TG: 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులతో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కాక రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని BJP MP ఈటల రాజేందర్ ఆరోపించారు. శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన BJP కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయన్నారు.

Similar News

News April 2, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News April 2, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News April 2, 2026

ఇది కదా భారత్ అంటే..

image

బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు గతంలో మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం తెలిసిందే. ఇప్పుడు ఇంధన సంక్షోభంతో వాటికి మన విలువ తెలిసొచ్చింది. హార్ముజ్ గుండా మనం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ దిగుమతి చేసుకుంటుండటంతో ఆ దేశాలు కాళ్ల బేరానికి వచ్చాయి. ఇంధనం లేకుంటే తమ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతాయని విజ్ఞప్తి చేయడంతో మనం వాటికి సరఫరా చేస్తున్నాం. దీంతో ఇది కదా భారత్ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.