News August 5, 2024
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన నిషా దహియా

పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ నిషా దహియా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించారు. ఉమెన్స్ ఫ్రీస్టైల్ 68కిలోల విభాగం 16వ రౌండ్లో ఉక్రెయిన్కు చెందిన టెటియానా రిజ్కోను 6-4 తేడాతో ఓడించారు. మరోవైపు షూటింగ్ స్కీట్ మిక్స్డ్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో భారత్ త్రుటిలో పతకం కోల్పోయింది. మహేశ్వరి-అనంత్జీత్ జోడీ చైనా చేతిలో 43-44 తేడాతో ఓటమిపాలైంది.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News September 14, 2025
‘వాహనమిత్ర’కు ఎవరు అర్హులంటే?

AP: <<17704079>>వాహనమిత్ర<<>> కింద రూ.15 వేలు పొందాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలో ఒక్క వాహనానికే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, IT కట్టేవారు ఉండకూడదు. సిటీల్లో 1000 చ.అ.లకు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. AP రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లుండాలి. కరెంట్ బిల్లు నెలకు 300యూనిట్లలోపు రావాలి.
News September 14, 2025
వరి: సెప్టెంబర్లో కలుపు, చీడపీడల నివారణ

* నాటిన 12 రోజులకు వరి పొలంలో కలుపు ఉంటే సైహలోఫాప్-పి-బ్యులైల్ 1.5ML లేదా బిస్ఫైరిబాక్ సోడియం 0.5ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* అగ్గి తెగులు: ఐసోప్రోథయోలేన్ 1.5ML లేదా కాసుగామైసిన్ 2.5ML లేదా ట్రైసైక్లజోల్+మ్యాంకోజెబ్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పాముపొడ తెగులు: హెక్సాకొనజోల్ 2ML లేదా ప్రొపికొనజోల్ 1ML లేదా వాలిడామైసిన్ 2ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News September 14, 2025
368 పోస్టులకు RRB నోటిఫికేషన్

<