News August 5, 2024
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన నిషా దహియా

పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ నిషా దహియా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించారు. ఉమెన్స్ ఫ్రీస్టైల్ 68కిలోల విభాగం 16వ రౌండ్లో ఉక్రెయిన్కు చెందిన టెటియానా రిజ్కోను 6-4 తేడాతో ఓడించారు. మరోవైపు షూటింగ్ స్కీట్ మిక్స్డ్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో భారత్ త్రుటిలో పతకం కోల్పోయింది. మహేశ్వరి-అనంత్జీత్ జోడీ చైనా చేతిలో 43-44 తేడాతో ఓటమిపాలైంది.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News January 16, 2026
IOCLలో 405 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 16, 2026
‘అనగనగా ఒక రాజు’.. రూ.41.2 కోట్ల కలెక్షన్స్

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వరల్డ్ వైడ్గా 2 రోజుల్లో రూ.41.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మొదటి రోజు ఈ చిత్రం రూ.22కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
News January 16, 2026
భూమికి జనుము, అలసంద చేసే మేలు

ఎకరంలో 6-8KGల జనుము విత్తనాలు చల్లి పూతకు వచ్చాక కలియదున్నితే భూమికి 40KGల నత్రజని, 60KGల భాస్వరం, 25KGల పొటాషియం, ఇతర పోషకాలు అందుతాయి. ఎకరంలో 14-15KGల అలసంద విత్తనాలను చల్లి పంట కోత తర్వాత మొదళ్లను, ఆకులను భూమిలో కలియదున్నితే 35KGల నత్రజని, 8KGల భాస్వరం, 24KGల పొటాష్ భూమికి అందుతాయి. ఇవి భూమికి అధిక పోషకాలను అందించడంతోపాటు చౌడు, కలుపు సమస్యను తగ్గిస్తాయి.


