News August 26, 2024
రూ.30వేల స్పీకర్స్ బుక్ చేస్తే..!

FLIPKARTలో జరిగిన మోసాన్ని ఓ నెటిజన్ Xలో పంచుకున్నారు. నిఖిల్ అనే వ్యక్తి రూ.30వేలు విలువ చేసే SONOS స్పీకర్స్ బుక్ చేస్తే MI కంపెనీకి చెందిన రూ.2400ల స్పీకర్ డెలివరీ చేశారు. దీనిపై పలుమార్లు ఫ్లిప్కార్ట్కు ఫిర్యాదు చేసినా రెస్పాండ్ కాలేదని పేర్కొన్నారు. ఈ ట్వీట్కు ఫ్లిప్కార్ట్ స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. అయితే, ఇలాంటిదే తమకూ జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News January 22, 2026
ఎస్.జానకి కుమారుడు కన్నుమూత

లెజెండరీ సింగర్ ఎస్.జానకి కుమారుడు మురళీ కృష్ణ(65) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర వెల్లడించారు. మురళీ మరణ వార్త షాక్కు గురి చేసిందని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు సినిమాల్లోనూ నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
News January 22, 2026
మార్కెట్ విలువ పెంపు.. రియల్ బూమ్, ఆదాయమే టార్గెట్!

AP: రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడం, ఆదాయం పెంచుకోవడమే టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల <<18911969>>మార్కెట్ విలువ<<>> పెంచాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరి 1వ తేదీన పెంచిన విలువతో దాదాపు 9 నెలల్లోనే రూ.7వేల కోట్లు ఆర్జించింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. 7-8 శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మార్కెట్ విలువ పెంచే అవకాశం ఉంది.
News January 22, 2026
CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (<


