News August 28, 2024
జ్వరాలతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదు: మంత్రి సత్యకుమార్

AP: వర్షాకాలంలో జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా జ్వరాలతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూసుకోవాలన్నారు. పరిశుభ్రత, ఫాగింగ్ వంటి విషయాల్లో స్థానిక నేతల సహాయాన్ని తీసుకోవాలన్నారు. కేసులు నమోదైతే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News September 19, 2025
మైథాలజీ క్విజ్ – 10

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>
News September 19, 2025
సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

పాకిస్థాన్పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.
News September 19, 2025
MANUUలో టీచింగ్ పోస్టులు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<