News September 18, 2024

పదే పదే ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం: కేంద్రమంత్రి

image

లా కమిషన్ 1999లో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. ‘భారత్ వేగంగా అభివృద్ధి కావాలని యువత కోరుకుంటోంది. పదే పదే ఎన్నికలతో ఇందుకు ఆటంకం కలుగుతోంది. 2015లో పార్లమెంట్ కమిటీ కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి, అనంతరం 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు.

Similar News

News March 25, 2026

TODAY HEADLINES

image

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్‌పై చర్చ
☛ డీలిమిటేషన్‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!

News March 25, 2026

TODAY HEADLINES

image

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్‌పై చర్చ
☛ డీలిమిటేషన్‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!

News March 25, 2026

TODAY HEADLINES

image

☛ దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
☛ ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్‌పై చర్చ
☛ డీలిమిటేషన్‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: రేవంత్
☛ అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: చంద్రబాబు
☛ మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
☛ TN అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: కమల్ హాసన్
☛ IPL: రాజస్థాన్, బెంగళూరు జట్ల విక్రయం!