News September 26, 2024
మెడల్ పోగొట్టిందే కాకుండా వినేశ్ సారీ కూడా చెప్పలేదు: యోగేశ్వర్

డిస్క్వాలిఫై అయి దేశానికి ఒలింపిక్ మెడల్ పోగొట్టిన వినేశ్ ఫొగట్ సారీ చెప్పకుండా దానినో కుట్రగా చిత్రించారని మాజీ రెజ్లర్ యోగేశ్వర్ ఆరోపించారు. ‘రాజకీయాల్లో చేరడం వాళ్లిష్టం. బబితా, నేనూ BJPలో ఉన్నాం. వినేశ్ కాంగ్రెస్లో చేరారు. కానీ దేశానికి నిజం తెలియాలి. ఏడాదిగా జరిగిన ఘటనలు, ఒలింపిక్ డిస్క్వాలిఫికేషన్, పార్లమెంటు కొత్త భవనం వద్ద ఆందోళనతో భారత ఇమేజ్ను చెడుగా చిత్రించారు’ అని విమర్శించారు.
Similar News
News January 27, 2026
ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్లో 50 పోస్టులు

<
News January 27, 2026
ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.
News January 27, 2026
మోదీ ట్వీట్.. వివాదాస్పదంగా అనువదించిన గ్రోక్

మాల్దీవ్స్కు థాంక్స్ చెబుతూ PM మోదీ చేసిన ట్వీట్ను <<18752905>>‘గ్రోక్’<<>> తప్పుగా అనువదించింది. ‘రిపబ్లిక్ డే వేడుకలు మాల్దీవ్స్లో జరిగాయి. ఈ సుకురియా ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటోంది. భారత వ్యతిరేక ప్రచారాల్లో ముందుంది’ అన్నట్లు ట్రాన్స్లేట్ చేసింది. నిజానికి మోదీ 2 దేశాల ప్రయోజనాల కోసం కలిసి పని చేద్దామని, మాల్దీవుల ప్రజలందరికీ శ్రేయస్సు, ఆనందంతో నిండిన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.


