News August 7, 2024
కృష్ణాలో నిలకడగా వరద ప్రవాహం

కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2.74 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీలు, అలాగే నాగార్జున సాగర్ 315 టీఎంసీలకుగానూ 295 టీఎంసీలు, పులిచింతల 45 టీఎంసీలకు గానూ 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా స్వల్పంగా వరద తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు గేట్లు మూసేశారు.
Similar News
News April 4, 2026
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ఎవరికో అవకాశం?

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీతో పాటు కొందరి శాఖలు కూడా మారతాయని చర్చ జరుగుతోంది. కొత్తగా ఒక BC, ST ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇక మంత్రి పదవి చేపట్టిన అజహరుద్దీన్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన MLC అవుతారా? లేదా? అన్నది సందిగ్ధంలో పడింది.
News April 4, 2026
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ఎవరికో అవకాశం?

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీతో పాటు కొందరి శాఖలు కూడా మారతాయని చర్చ జరుగుతోంది. కొత్తగా ఒక BC, ST ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇక మంత్రి పదవి చేపట్టిన అజహరుద్దీన్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన MLC అవుతారా? లేదా? అన్నది సందిగ్ధంలో పడింది.
News April 4, 2026
పాక్లో రూ.80 తగ్గిన లీటర్ పెట్రోల్ ధర

పాకిస్థాన్లో ఆకాశాన్నంటిన పెట్రోల్ రేట్ ఏకంగా 80 PKR(పాకిస్థాన్ రూపీ) తగ్గింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇటీవల లీటర్ <<19554325>>పెట్రోల్<<>> ధర 458 PKR, లీటర్ హైస్పీడ్ డీజిల్ ధర 520 PKRకు చేరింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. PM షెహబాజ్ షరీఫ్ వెంటనే 80 PKR తగ్గిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన పాక్లో ఇప్పటికే అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.


