News May 10, 2024
ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినేవారికి హెచ్చరిక

ఫాస్ట్ఫుడ్స్, చిప్స్, మ్యాగీ, ఇతర స్నాక్ ఐటమ్స్ను చాలామంది ఇష్టంగా తింటుంటారు. వీటికి తోడు కూల్డ్రింక్స్ తప్పనిసరి అన్నట్లు కొందరు తీసుకుంటారు. కానీ ఇవి మన జీవితకాలాన్ని తగ్గించేస్తున్నాయని తెలుసా? ఉప్పు, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తరచూ తింటే శరీరానికి తగిన పోషకాలు అందవట. దీంతో షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని తాజా పరిశోధనలో తేలింది.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


