News June 2, 2024
బెంగాల్, ఏపీలో 15 రోజుల పాటు అదనపు భద్రత?

ఎన్నికల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ, బెంగాల్ రాష్ట్రాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన 15రోజుల వరకు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ల రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడైన రెండు రోజుల వరకు కేంద్ర బలగాలు గస్తీ కాయనున్నాయి.
Similar News
News December 14, 2025
AP న్యూస్ రౌండప్

* తిరుపతిలోని SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత <<18550759>>ప్రచారం<<>> చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్ మాధురిని అధికారులు సస్పెండ్ చేశారు.
* ఎనర్జీ ఎఫిషియన్సీ రంగంలో వరుసగా నాలుగో ఏడాది ఏపీ జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు దక్కించుకుంది. ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా SPDCL CMD శివశంకర్ పురస్కారం అందుకోనున్నారు.
* తిరుమలలో వరాహ స్వామి దర్శన సమయాన్ని ఓ గంట పెంచారు. 4.30AM నుంచి 10PM వరకు దర్శనాలు కొనసాగుతాయి.
News December 14, 2025
కోళ్లను పెంచేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

వారాంతపు సంతలో కోళ్లను కొని కొందరు పెంపకందారులు వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉన్న కోళ్లలో కలుపుతారు. అయితే కొత్తగా తెచ్చిన కోళ్లకు వ్యాధులుంటే మొత్తం అన్ని కోళ్లకు సోకి మరణిస్తాయి. ఈ పద్ధతిని మానేయాలి. పెద్ద కోళ్లను, కోడి పిల్లలను కలిపి కాకుండా వాటి వయసుకు తగ్గట్లు ప్రత్యేకంగా పెంచాలి. కోళ్ల షెడ్ను శుభ్రం చేశాకే కొత్త కోళ్లను వదలాలి. కోళ్ల షెడ్డులోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.
News December 14, 2025
IMDలో 134 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

భారత వాతావరణ శాఖ(<


