News August 8, 2024
గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్

AP: గ్రూప్-1 మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ కీలక సూచన చేశారు. అభ్యర్థులు ఏ మీడియంలో పరీక్షలు రాయాలనుకుంటున్నారో, పోస్టులు, జోనల్, పరీక్షా కేంద్రాల ప్రాధాన్య వివరాలను ఈ నెల 16లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కాగా 81 పోస్టుల భర్తీకి మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 27, 2025
కామారెడ్డి: పంచాయతీ ఎన్నికల నామినేషన్ నియమాలు..

*21 Yrs నిండి ఉండి, ఆ గ్రామంలో ఓటరుగా నమోదు అయి ఉండాలి.
*అభ్యర్థి, ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్ను ఉ.10.30 నుంచి సా.5 గంటలలోపు సమర్పించాలి.
* ఇంటి పన్ను కట్టి ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాలి.
* డిపాజిట్ రుసుము సర్పంచ్ ₹2వేలు, వార్డు సభ్యుడు ₹500
*కుల ధృవీకరణ పత్రం (లేదా డిప్యూటీ తహసీల్దార్ సంతకం), రెండు స్వీయ ధృవీకరణ సాక్షులు, ఎన్నికల ఖర్చు ఖాతా డిక్లరేషన్, గుర్తింపు కార్డు కోసం ఫోటో అవసరం
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<


