News July 28, 2024
ఈ వివరాల ఆధారంగానే రైతులకు పథకాల వర్తింపు?

TG: రాష్ట్రంలో వ్యవసాయశాఖ పంటల నమోదు కార్యక్రమం చేపట్టింది. అధికారులు ఇప్పటివరకు 24.16లక్షల ఎకరాల వివరాలు నమోదు చేశారు. వ్యవసాయ భూమి వద్దకే వెళ్లి అక్కడి నుంచే సర్వే నంబర్లు, సాగు వివరాలు ఒక ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగానే రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, రుణమాఫీ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ సర్వే చేపట్టింది.
Similar News
News November 22, 2025
మెదక్: మరింత పైకి కూరగాయల ధరలు..!

కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తుఫాన్, అకాల వర్షాల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడం, కార్తీక్ మాసంలో కూరగాయల వినియోగం పెరగడం వంటి కారణాలతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో పాలకూర రూ.120, చిక్కుడు రూ.100, బీరకాయ రూ.100, బెండకాయ రూ.80, వంకాయ రూ.80 పలుకుతున్నాయి. మీ ప్రాంతంలో కూరగాయల ధరలు పెరిగాయా కామెంట్ చేయండి.
News November 22, 2025
విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<


