News February 22, 2025
అమరావతి పనులు ఆలస్యం?

AP: అమరావతి రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభంలో స్వల్ప జాప్యం నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో టెండర్లు పిలిచినా వాటిని ఖరారు చేయవద్దని ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు 62 పనులకు CRDA, ADC టెండర్లను ఆహ్వానించాయి. రూ.40వేల కోట్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
Similar News
News November 6, 2025
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో 354 పోస్టులు

<
News November 6, 2025
ధాన్యం నిల్వలో తేమ శాతం ముఖ్యం

ధాన్యాన్ని నిల్వచేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. గింజలలో తేమ శాతం తక్కువగా ఉంటే ధాన్యం రంగు మారదు, బూజు పట్టదు, కీటకాలు ఆశించవు. ధాన్యంలో తేమ 14%కు మించినప్పుడు, నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు ధాన్యానికి కీటకాలు, తెగుళ్లు ఆశించి నష్టం జరుగుతుంది. అందుకే ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసేప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చీడపీడలను పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
News November 6, 2025
భూమాతను ఎందుకు దర్శించుకోవాలి?

భూమాత మనకు ఆశ్రయమిస్తుంది. మన అవసరాల కోసం ఎన్నో వనరులనిస్తుంది. అందుకే మనం ఆమెను తల్లిలా కొలుస్తాం. అన్నం పెట్టే అన్నపూర్ణలా కీర్తిస్తాం. అలాంటి త్యాగమూర్తికి కృతజ్ఞత తెలపడం, ఆ తల్లిపై పాదాలు మోపుతున్నందుకు క్షమాపణ కోరడం మన బాధ్యత. అందుకే భూదేవిని నమస్కరించాలి. ఉదయం లేవగానే పాదాలను నెమ్మదిగా నేలను తాకించడం వలన భూమిలోని సానుకూల శక్తి మెళ్లిగా మనలోకి ప్రవేశించి, ఆరోజంతా హ్యాపీగా ఉండేలా చేస్తుంది.


