News April 11, 2024
నరసరావుపేటలో సమవుజ్జీల సమరం

AP: రాజకీయ హేమాహేమీలు పోటీ చేసి గెలుపొందిన పార్లమెంట్ స్థానం పల్నాడు(D) నరసరావుపేట. ఈసారి ఇక్కడ సమవుజ్జీల పోటీ ఉత్కంఠ రేపుతోంది. నెల్లూరు సిటీ MLA అనిల్ కుమార్ యాదవ్ను YCP బరిలోకి దింపింది. గతంలోనూ నెల్లూరు జిల్లా నేతలు ఇక్కడ పోటీ చేసి నెగ్గిన చరిత్ర ఉంది. ఇటు TDP నుంచి లావు కృష్ణదేవరాయలు పోటీలో ఉన్నారు. విజయంపై ఇద్దరు నేతలూ ధీమాగా ఉండగా.. యాదవ వర్గం ఓట్లు కీలకంగా మారనున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 21, 2025
750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 21, 2025
ప్రసార్భారతిలో 29 పోస్టులకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని <
News November 21, 2025
షాకింగ్ రిపోర్ట్.. భారత్పై పాక్ గెలిచిందన్న US!

అమెరికా మరోసారి భారత్పై అసత్య ప్రచారాలకు పూనుకుంది. పహల్గామ్ అటాక్ తర్వాత IND చేసిన ‘ఆపరేషన్ సిందూర్’కు పాకిస్థాన్ దీటుగా బదులిచ్చిందంటూ US సెనేట్లో ఓ నివేదికను సమర్పించింది. 4 రోజుల పోరులో పాక్ మిలిటరీ సక్సెస్ అయ్యిందని పేర్కొంది. ఈ సంఘర్షణను <<18335987>>చైనా<<>> తనకు అనుకూలంగా మార్చుకుందని తెలిపింది. ఈ రిపోర్టుపై INC నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.


