News November 10, 2024

పాకిస్థాన్‌కు వెళ్లేది లేదన్న బీసీసీఐ!

image

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆ దేశానికి వెళ్లబోదని BCCI ఐసీసీకి చెప్పినట్లు తెలుస్తోంది. 8ఏళ్ల విరామం తర్వాత జరుగుతోన్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను ఈసారి పాకిస్థాన్ దక్కించుకుంది. కాగా ఆ దేశంతో సత్సంబంధాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా భారత్ ఆ దేశానికి వెళ్లడం లేదు. ఇప్పుడు భారత్ వెళ్లని పక్షంలో తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రతిపాదనలున్నాయి.

Similar News

News November 19, 2025

తిరుపతిలో కలపడం మీకు ఇష్టమేనా..?

image

తిరుపతిని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చడంలో భాగంగా 63 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి రూరల్లో 34 పంచాయతీలు ఉండగా ఇందులో 32 గ్రేటర్‌లో విలీనానికి విముఖత చూపాయి. సాయినగర్, న్యూ నగర్ పంచాయతీలు విలీనానికి జైకొట్టాయి. పన్నులు భారీగా పెరుగాయని కొందరు ప్రజలు సైతం గ్రేటర్‌లో కలవడానికి ఆసక్తిచూపడం లేదు. మరి మీరేమంటారు?

News November 19, 2025

తిరుపతిలో కలపడం మీకు ఇష్టమేనా..?

image

తిరుపతిని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చడంలో భాగంగా 63 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి రూరల్లో 34 పంచాయతీలు ఉండగా ఇందులో 32 గ్రేటర్‌లో విలీనానికి విముఖత చూపాయి. సాయినగర్, న్యూ నగర్ పంచాయతీలు విలీనానికి జైకొట్టాయి. పన్నులు భారీగా పెరుగాయని కొందరు ప్రజలు సైతం గ్రేటర్‌లో కలవడానికి ఆసక్తిచూపడం లేదు. మరి మీరేమంటారు?

News November 19, 2025

తిరుపతిలో కలపడం మీకు ఇష్టమేనా..?

image

తిరుపతిని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చడంలో భాగంగా 63 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి రూరల్లో 34 పంచాయతీలు ఉండగా ఇందులో 32 గ్రేటర్‌లో విలీనానికి విముఖత చూపాయి. సాయినగర్, న్యూ నగర్ పంచాయతీలు విలీనానికి జైకొట్టాయి. పన్నులు భారీగా పెరుగాయని కొందరు ప్రజలు సైతం గ్రేటర్‌లో కలవడానికి ఆసక్తిచూపడం లేదు. మరి మీరేమంటారు?