News February 9, 2025

సా.5 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం కానున్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి ఆ పార్టీ ముఖ్య నేతలు బీఎల్ సంతోష్, బైజయంత్ పాండా హాజరుకానున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు వారు దిశానిర్దేశం చేయనున్నారు. అటు సీఎం అభ్యర్థిపైనా చర్చించే అవకాశం ఉంది.

Similar News

News November 18, 2025

ఐబొమ్మ రవి కేసు.. రంగంలోకి ఈడీ!

image

ఐబొమ్మ రవి కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ కేసు వివరాలు ఇవ్వాలని HYD సీపీకి లేఖ రాసింది. అటు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ‘ఐబొమ్మకు, బెట్టింగ్ సైట్లకు మధ్య 2 ట్రాఫిక్ డొమైన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి USలో, మరొకటి అమీర్‌పేట్‌లో రిజిస్టర్ చేయించాడు. వీటి ద్వారానే రవిని పట్టుకున్నాం’ అని తెలిపారు.

News November 18, 2025

ఐబొమ్మ రవి కేసు.. రంగంలోకి ఈడీ!

image

ఐబొమ్మ రవి కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తూ కేసు వివరాలు ఇవ్వాలని HYD సీపీకి లేఖ రాసింది. అటు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ‘ఐబొమ్మకు, బెట్టింగ్ సైట్లకు మధ్య 2 ట్రాఫిక్ డొమైన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి USలో, మరొకటి అమీర్‌పేట్‌లో రిజిస్టర్ చేయించాడు. వీటి ద్వారానే రవిని పట్టుకున్నాం’ అని తెలిపారు.

News November 18, 2025

తాత చావు రోజునా వదల్లేదుగా.. మేనేజర్‌తో ఉద్యోగి చాట్ వైరల్!

image

తాత చనిపోవడంతో లీవ్ అడిగిన ఓ ఉద్యోగికి మేనేజర్ నుంచి వచ్చిన రిప్లైకు నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘రాత్రి తాత చనిపోయాడు నేను ఇవాళ ఆఫీస్‌కు రాలేకపోతున్నా’ అని ఓ ఉద్యోగి మేనేజర్‌కు మెసేజ్ పెట్టాడు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘సెలవు తీసుకో. కానీ క్లయింట్‌లతో ఇండక్షన్ కాల్‌లో ఉండాలి. వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉండి డిజైనర్లకు హెల్ప్ చేయి’ అని జవాబిచ్చాడు. కంపెనీల్లో ఉన్న టాక్సిక్ కల్చర్‌పై విమర్శలొస్తున్నాయి.