News April 29, 2024
కుంచె పట్టిన బ్రహ్మ.. రాజా రవివర్మ!

భారత కళాచరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు రాజా రవివర్మ. స్వదేశీ, పాశ్చాత్య చిత్రకళల్ని కలగలిపి జీవం ఉట్టిపడే చిత్రాలను గీయడం ఆయన శైలి. 1873లో వియన్నాలో తన పెయింటింగ్స్కు మొదటి బహుమతి అందుకున్న అనంతరం ఆయన పేరు మారుమోగింది. నేటికీ ఎవరైనా అమ్మాయి చూడచక్కగా ఉంటే రవివర్మ బొమ్మతో పోల్చడం కనిపిస్తుంటుంది. 1848, ఏప్రిల్ 29న కేరళలో జన్మించిన ఆయన 1906, అక్టోబరు 2న కన్నుమూశారు. నేడు ఆయన జయంతి.
Similar News
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News November 15, 2025
మూవీ ముచ్చట్లు

* Globetrotter ఈవెంట్లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్లైన్లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె
News November 15, 2025
వట్టి నేలపై కూర్చోకూడదా?

మన శాస్త్రాల ప్రకారం.. వట్టి నేలపై నేరుగా కూర్చోకూడదు. తప్పనిసరిగా వస్త్రం/పీట/ చాపను ఉపయోగించాలి. మన శరీరం విద్యుత్ కేంద్రం వంటిది. భూమికి అయస్కాంత తత్వం ఉంటుంది. నేరుగా కూర్చున్నప్పుడు, మన శరీరంలోని జీవ విద్యుత్ శక్తి భూమిలోకి ప్రసరించి, వృథా అవుతుంది. ఇలా శరీరంలోని శక్తి తగ్గుతుంది. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడి, వ్యాధులు రావొచ్చు. ఆ శక్తిని కాపాడుకోవడానికి ఈ నియమం పెట్టారు. <<-se>>#Scienceinbelief<<>>


