News July 31, 2024
BREAKING: పీవీ సింధు మరో విజయం

ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పీవీ సింధు విజయం సాధించారు. ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీంతో ఆమె రౌండ్-16(ప్రీ క్వార్టర్స్)కు చేరుకున్నారు.
Similar News
News March 8, 2025
అప్పుడు రయ్ రయ్.. ఇప్పుడు నై నై అంటే ఎలా చంద్రబాబు?: YCP

AP: జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ చంద్రబాబు గతంలోనే చెప్పారంటూ టీడీపీ చేసిన పోస్టుకు వైసీపీ కౌంటరిచ్చింది. ఎన్నికల ముందు ఆయన మరో <
News March 8, 2025
169 ఎకరాల్లో సోలార్ సెల్ ప్లాంట్

AP: తిరుపతి(D) నాయుడుపేటలో సోలార్ సెల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ వెల్లడించింది. 169 ఎకరాల్లో రూ.1700 కోట్లతో 4 గిగా వాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నామంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ముడి సరుకుల దిగుమతికి సమీపంలోనే పోర్టు ఉండటంతో నాయుడుపేటను ఎంచుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2026 జూన్లో ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందన్నారు.
News March 8, 2025
ఇవాళ ఇంటర్ పరీక్షకు ఎంపిక చేసిన సెట్ ఇదే

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే ఫస్టియర్ మ్యాథ్స్ 1B ఎగ్జామ్కు సెట్-3 ప్రశ్నపత్రాన్ని విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయి.
* విద్యార్థులందరికీ ALL THE BEST