News April 11, 2025
BREAKING: టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జూన్ 15 నుంచి 30 మధ్య ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు APR 15 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కాగా ఏడాదికి 2సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 2024 NOVలో నోటిఫికేషన్ రాగా, ఈ JANలో ఎగ్జామ్స్ జరిగాయి. FEBలో రిజల్ట్స్ ప్రకటించారు.
Similar News
News April 19, 2026
అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2026
రాత్రి ఆలస్యంగా తింటే ఏమవుతుందో తెలుసా?

రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే జీవక్రియ మందగించి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. బరువు పెరుగుతారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడంతో డయాబెటిస్ రావొచ్చు. నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించాలి’ అని సూచిస్తున్నారు.
News April 19, 2026
అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


