News January 4, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా విధివిధానాలు ఖరారు?

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా నిబంధనలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ విధివిధానాలను నేడు ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, సమగ్ర కులగణనపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
Similar News
News November 26, 2025
PHOTO OF THE జీహెచ్ఎంసీ హిస్టరీ

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏళ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. దీనికి GHMC ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. కౌన్సిల్ హాల్లో LEDతో కూడిన GHMC నేమ్ బోర్డును సైతం అమర్చారు. ఈ ఏడాది నుంచే కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ ఫొటోను కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయనున్నారు.
News November 26, 2025
PHOTO OF THE జీహెచ్ఎంసీ హిస్టరీ

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏళ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. దీనికి GHMC ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. కౌన్సిల్ హాల్లో LEDతో కూడిన GHMC నేమ్ బోర్డును సైతం అమర్చారు. ఈ ఏడాది నుంచే కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ ఫొటోను కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయనున్నారు.
News November 26, 2025
PHOTO OF THE జీహెచ్ఎంసీ హిస్టరీ

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏళ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. దీనికి GHMC ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. కౌన్సిల్ హాల్లో LEDతో కూడిన GHMC నేమ్ బోర్డును సైతం అమర్చారు. ఈ ఏడాది నుంచే కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ ఫొటోను కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయనున్నారు.


