India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం రాజమండ్రి జవహర్ లాల్ నెహ్రూ రోడ్డులో చెరుకూరి వీర్రాజు కన్వెక్షన్ హాల్లో జరుగనుంది. 8న బూరుగుపూడి గేట్ నుంచి భారీ ర్యాలీలో టీడీపీ శ్రేణులు పాల్గొనున్నారు. జిల్లా అగ్ర నాయకుల సమక్షంలో టీడీపీ జిల్లా రథసారథి, కార్యవర్గ సభ్యులు ప్రమాణం మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ అధికారులతో పీడీ నాతి బుజ్జి సమీక్ష నిర్వహించారు. ఉగాది–2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి ప్రవేశించేలా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ అధికారులతో పీడీ నాతి బుజ్జి సమీక్ష నిర్వహించారు. ఉగాది–2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి ప్రవేశించేలా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ అధికారులతో పీడీ నాతి బుజ్జి సమీక్ష నిర్వహించారు. ఉగాది–2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి ప్రవేశించేలా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ అధికారులతో పీడీ నాతి బుజ్జి సమీక్ష నిర్వహించారు. ఉగాది–2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి ప్రవేశించేలా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ అధికారులతో పీడీ నాతి బుజ్జి సమీక్ష నిర్వహించారు. ఉగాది–2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి ప్రవేశించేలా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్ అధికారులతో పీడీ నాతి బుజ్జి సమీక్ష నిర్వహించారు. ఉగాది–2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లలోకి ప్రవేశించేలా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. అటవీ శాఖ విజ్ఞప్తి మేరకు పోలీస్ బలగాలను పంపిస్తున్నట్లు తెలిపారు. రాజానగరం తహశీల్దార్ అటవీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామస్థులను అప్రమత్తం చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

రాజానగరంలో ఫిబ్రవరి 8న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను MLA బత్తుల బలరామకృష్ణ గురువారం ఆవిష్కరించారు. AP స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగే ఈ మేళాలో 60 బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. దీని ద్వారా సుమారు 3000 మందికి ఉపాధి లభిస్తుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మేళా ప్రారంభం కానుంది.

రాజానగరం మండలం జి.యర్రంపాలెంలో పులి దాడి చేసి రెండు దూడలను చంపివేసిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న MLA బత్తుల బలరామకృష్ణ గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అటవీ అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలు భయాందోళనలో ఉన్నారని, వెంటనే పులిని బంధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.