Guntur

News February 22, 2026

నంబూరు-ఎర్రుపాలెం రైల్వేలైన్ టెండర్లు ప్రారంభం

image

నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఎర్రుపాలెం వద్ద యార్డ్ రీమోడలింగ్ చేయనున్నారు. అలాగే ఎర్రుపాలెం నుంచి ప్రతిపాదిత పెద్దాపురం స్టేషన్ల మధ్య 3.52 కి.మీ మేర కొత్త ట్రాక్ నిర్మిస్తారు. ఈ పనులకు సంబంధించి రూ.36.2 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కనున్నాయి.

News February 22, 2026

నంబూరు-ఎర్రుపాలెం రైల్వేలైన్ టెండర్లు ప్రారంభం

image

నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఎర్రుపాలెం వద్ద యార్డ్ రీమోడలింగ్ చేయనున్నారు. అలాగే ఎర్రుపాలెం నుంచి ప్రతిపాదిత పెద్దాపురం స్టేషన్ల మధ్య 3.52 కి.మీ మేర కొత్త ట్రాక్ నిర్మిస్తారు. ఈ పనులకు సంబంధించి రూ.36.2 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కనున్నాయి.

News February 22, 2026

నంబూరు-ఎర్రుపాలెం రైల్వేలైన్ టెండర్లు ప్రారంభం

image

నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఎర్రుపాలెం వద్ద యార్డ్ రీమోడలింగ్ చేయనున్నారు. అలాగే ఎర్రుపాలెం నుంచి ప్రతిపాదిత పెద్దాపురం స్టేషన్ల మధ్య 3.52 కి.మీ మేర కొత్త ట్రాక్ నిర్మిస్తారు. ఈ పనులకు సంబంధించి రూ.36.2 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కనున్నాయి.

News February 22, 2026

నంబూరు-ఎర్రుపాలెం రైల్వేలైన్ టెండర్లు ప్రారంభం

image

నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఎర్రుపాలెం వద్ద యార్డ్ రీమోడలింగ్ చేయనున్నారు. అలాగే ఎర్రుపాలెం నుంచి ప్రతిపాదిత పెద్దాపురం స్టేషన్ల మధ్య 3.52 కి.మీ మేర కొత్త ట్రాక్ నిర్మిస్తారు. ఈ పనులకు సంబంధించి రూ.36.2 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కనున్నాయి.

News February 22, 2026

నంబూరు-ఎర్రుపాలెం రైల్వేలైన్ టెండర్లు ప్రారంభం

image

నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఎర్రుపాలెం వద్ద యార్డ్ రీమోడలింగ్ చేయనున్నారు. అలాగే ఎర్రుపాలెం నుంచి ప్రతిపాదిత పెద్దాపురం స్టేషన్ల మధ్య 3.52 కి.మీ మేర కొత్త ట్రాక్ నిర్మిస్తారు. ఈ పనులకు సంబంధించి రూ.36.2 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే శాఖ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కనున్నాయి.

News February 21, 2026

GNT: సీఎం రాక.. భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ

image

గుంటూరు బొమ్మిడాల నగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఆదివారం తపాలాశాఖ ఆధ్వర్యంలో డాక్ సేవక్ సమ్మేళనం జరగనుంది. CM చంద్రబాబుతో పాటూ కేంద్రమంత్రి సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News February 21, 2026

PGRS ఫిర్యాదులపై దృష్టి పెట్టాలి: GNT ఎస్పీ

image

గుంటూరు జిల్లా పో‌‌లీస్ కార్యాలయంలో శనివారం జనవరి నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పైసత్వరమే చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించితప్పించుకొనితిరుగుతున్న నేరస్థులను గుర్తించాలన్నారు.

News February 21, 2026

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు: SP

image

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పోలీసు శాఖ తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా ప్రణాళికలు సిద్దం చేశామని, పరీక్షలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో యజామాన్యాలు సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు విద్యార్థులు తేవద్దన్నారు.

News February 21, 2026

GNT: శనగ రైతులకు జాయింట్ కలెక్టర్ సూచన

image

జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. రబీ 2025-26లో శనగ సాగు చేసిన రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 5,875 ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. 13 మండలాల్లో సుమారు 16,600 హెక్టార్లలో శనగ పంట సాగు చేయగా, 45 వేలమెట్రిక్ టన్నుల అంచనా ఉందన్నారు.

News February 21, 2026

GNT: మెడికల్ ఎగ్జిబిషన్.. ఈ నెల 28 వరకు పొడిగింపు

image

గుంటూరు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్‌ను ప్రజల విజ్ఞప్తితో ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. ఇకపై మరింత గడువు లేదని ప్రిన్సిపల్ డా. సుందరాచారి స్పష్టం చేశారు. వేలాది మంది ఇప్పటికే సందర్శించారు. ఎండల దృష్ట్యా తాగునీరు, శౌచాలయాల వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశీ యువతి ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించడం ఆకట్టుకుంది.