Kurnool

News January 24, 2026

కోడుమూరులో ఈనెల 29న జాబ్ మేళా

image

కోడుమూరు వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన 18 నుంచి 45 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. 10 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు కరపత్రాలు విడుదల చేశారు. ప్లేస్మెంట్ అధికారి సాయి తేజ పాల్గొన్నారు.

News January 24, 2026

కోడుమూరులో ఈనెల 29న జాబ్ మేళా

image

కోడుమూరు వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన 18 నుంచి 45 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. 10 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు కరపత్రాలు విడుదల చేశారు. ప్లేస్మెంట్ అధికారి సాయి తేజ పాల్గొన్నారు.

News January 24, 2026

కోడుమూరులో ఈనెల 29న జాబ్ మేళా

image

కోడుమూరు వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన 18 నుంచి 45 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. 10 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు కరపత్రాలు విడుదల చేశారు. ప్లేస్మెంట్ అధికారి సాయి తేజ పాల్గొన్నారు.

News January 24, 2026

కోడుమూరులో ఈనెల 29న జాబ్ మేళా

image

కోడుమూరు వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన 18 నుంచి 45 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. 10 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు కరపత్రాలు విడుదల చేశారు. ప్లేస్మెంట్ అధికారి సాయి తేజ పాల్గొన్నారు.

News January 24, 2026

కోడుమూరులో ఈనెల 29న జాబ్ మేళా

image

కోడుమూరు వివేకానంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన 18 నుంచి 45 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. 10 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు కరపత్రాలు విడుదల చేశారు. ప్లేస్మెంట్ అధికారి సాయి తేజ పాల్గొన్నారు.

News January 23, 2026

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణపై కలెక్టర్ ఆదేశం

image

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ, అప్రెంటీస్‌షిప్ అవకాశాలు పెంచాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఏపీఎస్‌ఎస్‌డీసీ వంటి సంస్థలను 100 శాతం వినియోగించుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణలు ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేయాలన్నారు. కోర్సులు పూర్తి చేసిన వారికి తక్షణమే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

News January 23, 2026

అంగన్‌వాడీ సేవలు మెరుగుపరచాలి: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డా.సిరి సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు మెరుగైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

News January 23, 2026

ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభం కావాలి: కలెక్టర్

image

పెండింగ్‌లో ఉన్న పీఎం కుసుమ్ పనులను ఫిబ్రవరి మొదటి వారం నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి విద్యుత్ శాఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాంట్రాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఏప్రిల్ నాటికి 23,000 సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు.

News January 23, 2026

పర్యావరణ పరీక్షకు 782 విద్యార్థుల గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పర్యావరణ విద్య పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆర్ఐఓ లాలప్ప తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా మొత్తంగా 26,465 హాజరు కావలసి ఉండగా.. 25,683 విద్యార్థులు హాజరయ్యారన్నారు. 782 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షను ఇంటర్ బోర్డు ఆర్జేడీ (కడప) డాక్టర్ సురేశ్ బాబు పర్యవేక్షించారు.

News January 23, 2026

కర్నూలు: ‘వచ్చే నెల 19 వరకు టైం ఉంది. అప్లై చేసుకోండి’

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీదేవి తెలిపారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ (ఆంగ్ల మాద్యమం) మొదటి సంవత్సరంలో చేరేందుకు అభ్యర్థులు https://apbragcet.apcfss.in/లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని, వచ్చే నెల 19వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.