India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రేయసి అలిగిందని రైలు పట్టాలపై ఓ యువకుడు తలపెట్టిన ఘటన టెక్కలిలో ఆదివారం జరిగింది.పార్వతీపురానికి చెందిని యువతి, మెలియాపుట్టి ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమలో ఉన్నారు.యువతిని కలవాలనుకున్న అతడు తనకు ప్రమాదం జరిగిందని చెప్పి టెక్కలికి రప్పించాడు.అది అబద్ధమని తెలుసుకున్న ఆమె అలిగి వెళ్లిపోతుండగా పట్టాలపై తలపెట్టాడు.స్థానికులు అప్రమత్తమై అతడిని కాపాడారు. అనంతరం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ను బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలానికి చెందిన రవిచంద్ర.. ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు.

జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైనట్లు ఆర్ఐఓ సురేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 119 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 10 వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని, ప్రత్యేక కమిటీల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా పారదర్శకంగా పరీక్షలు పూర్తి చేస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయ అధికారులు వివరాలు వెల్లడించారు. 2026-27 కేంద్ర బడ్జెట్ స్థిరమైన ఆర్ధిక విధానంతో పాటు పెట్టుబడులు, సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టడం హర్షణీయం అన్నారు. నూతన ఆదాయపు పన్ను చట్టం, టూరిజం, డేటా సెంటర్లు ఏర్పాటు నిర్ణయాలు బాగున్నాయన్నారు.

లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. రణస్థలంలో ఆదివారం ఫిబ్రవరి 12 సమ్మె కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసేందుకు లేబర్ కోడ్లను తెచ్చారని అన్నారు.
Sorry, no posts matched your criteria.