Srikakulam

News November 26, 2025

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి: జేసీ

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలుపై మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాలలో ప్రక్రియ మందకొడిగా ఉందన్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

News November 26, 2025

‘జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యం’

image

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్పం-2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వృత్తి విద్యాశాఖధికారి ఆర్.సురేష్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా మెరుగుపరచడమే సంకల్పం లక్ష్యం అన్నారు.

News November 26, 2025

‘జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యం’

image

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్పం-2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వృత్తి విద్యాశాఖధికారి ఆర్.సురేష్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా మెరుగుపరచడమే సంకల్పం లక్ష్యం అన్నారు.

News November 26, 2025

‘జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యం’

image

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్పం-2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వృత్తి విద్యాశాఖధికారి ఆర్.సురేష్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా మెరుగుపరచడమే సంకల్పం లక్ష్యం అన్నారు.

News November 26, 2025

‘జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యం’

image

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్పం-2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వృత్తి విద్యాశాఖధికారి ఆర్.సురేష్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా మెరుగుపరచడమే సంకల్పం లక్ష్యం అన్నారు.

News November 26, 2025

‘జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యం’

image

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్పం-2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వృత్తి విద్యాశాఖధికారి ఆర్.సురేష్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా మెరుగుపరచడమే సంకల్పం లక్ష్యం అన్నారు.

News November 25, 2025

SKLM: మృత్యువుగా మారిన 3 చక్రాల బండి

image

మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సింహాచలం (43) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సింహాచలం 3 చక్రాల స్కూటీపై జాతీయరహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో హరిపురం సీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మందస పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 25, 2025

Way2News వార్తకు రెస్పాన్స్: యూనివర్సిటీలో భవనం ప్రారంభం

image

డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో నిరుపయోగంగా భవనం దర్శనమిస్తోంది. దీనిపై అక్టోబర్ 24న ‘ఈ భవనాన్ని వినియోగంలోకి <<18091663>>తేవాలి<<>>’ అనే శీర్షికతో Way2Newsలో వార్త ప్రచురితమవ్వగా అధికారులు స్పందించారు. భవంతిని వాడుకలో తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు ప్రారంభానికి పలువురి ప్రజాప్రతినిధులకు ఆహ్వానమిచ్చారు. రూ.34 కోట్లతో నిర్మితమైన భవనాన్ని క్లాస్ రూంలు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగించనున్నారు.

News November 25, 2025

ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.

News November 25, 2025

కంచిలి: విషాదం.. 8నెలల గర్భిణి మృతి

image

మరో నెల రోజులు గడిచి ఉంటే ఆమెకు పండంటి బిడ్డ పుట్టేది. అమ్మగారితో పాటు అత్తగారింట్లో చిన్నారి అడుగులు పడేవి. ఇంతలోనే విషాదం నెలకొంది. బయటి ప్రపంచంలోకి రాకముందే తల్లితో పాటు ఆ శిశువు కన్నుమూసింది. కంచిలి(M) అర్జునాపురానికి చెందిన ధనలక్ష్మి(26) 8నెలల గర్భిణి. నిన్న రాత్రి పురిటి నొప్పులొచ్చాయి. 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బిడ్డతో సహా ధనలక్ష్మి ప్రాణాలొదిలింది.