Visakhapatnam

News April 15, 2026

స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత: కేతన్ గర్గ్

image

జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. https://se.census.gov.in⁠ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.

News April 15, 2026

స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత: కేతన్ గర్గ్

image

జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. https://se.census.gov.in⁠ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.

News April 15, 2026

స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత: కేతన్ గర్గ్

image

జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. https://se.census.gov.in⁠ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.

News April 15, 2026

స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత: కేతన్ గర్గ్

image

జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. https://se.census.gov.in⁠ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.

News April 15, 2026

స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత: కేతన్ గర్గ్

image

జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. https://se.census.gov.in⁠ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.

News April 15, 2026

స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత: కేతన్ గర్గ్

image

జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. https://se.census.gov.in⁠ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.

News April 15, 2026

స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత: కేతన్ గర్గ్

image

జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. https://se.census.gov.in⁠ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.

News April 15, 2026

స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత: కేతన్ గర్గ్

image

జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన అవసరమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. https://se.census.gov.in⁠ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.

News April 14, 2026

విశాఖ జూలో సింహం మృతి

image

విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్‌లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది.ఈ వ్యాధుల ప్రభావంతో అవయవాలు పనిచేయకపోవడంతో సింహం మృతి చెందినట్లు జూ క్యూరేటర్ తెలిపారు.

News April 14, 2026

విశాఖ: రేపే ఇంటర్ ఫలితాలు.. 83,346 మంది ఎదురుచూపు

image

ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విశాఖ జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో40,653 మంది, ద్వితీయ సంవత్సరంలో42,693 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అందరికంటే ముందుగా ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.