India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం వాసవీ ఫంక్షన్ హాలులో వివాహ వేడుకలో పాల్గొని, అనంతరం బ్రాహ్మణపల్లె వద్ద అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చిస్తారు. మధ్యాహ్నం లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబసభ్యులను, రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు.

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం వాసవీ ఫంక్షన్ హాలులో వివాహ వేడుకలో పాల్గొని, అనంతరం బ్రాహ్మణపల్లె వద్ద అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చిస్తారు. మధ్యాహ్నం లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబసభ్యులను, రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు.

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం వాసవీ ఫంక్షన్ హాలులో వివాహ వేడుకలో పాల్గొని, అనంతరం బ్రాహ్మణపల్లె వద్ద అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చిస్తారు. మధ్యాహ్నం లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబసభ్యులను, రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు.

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం వాసవీ ఫంక్షన్ హాలులో వివాహ వేడుకలో పాల్గొని, అనంతరం బ్రాహ్మణపల్లె వద్ద అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చిస్తారు. మధ్యాహ్నం లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబసభ్యులను, రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు.

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం వాసవీ ఫంక్షన్ హాలులో వివాహ వేడుకలో పాల్గొని, అనంతరం బ్రాహ్మణపల్లె వద్ద అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చిస్తారు. మధ్యాహ్నం లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబసభ్యులను, రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
Sorry, no posts matched your criteria.