India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోలీస్ అధికారులంతా తప్పనిసరిగా పల్లెనిద్ర చేపట్టాలని జిల్లా ఎస్పీ నచికేత్ సూచించారు. శనివారం కడప పోలీస్ సబ్ డివిజన్ నేర సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి నిలపాలన్నారు. ఫిర్యాదు దారులపట్ల మర్యాదపూర్వకంగా నడుచుకొని సమస్యని పరిష్కరించాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు.

రేపటి నుంచి ప్రారంభం కానున్న గండికోట ఉత్సవాలకు సంబంధించి తుది మెరుగులు దిద్దుకుంటున్న ఏర్పాట్లను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాట్లుచేయాలని అధికారులకు సూచించారు. స్టేజీ, పార్కింగ్ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సలహాలు, సూచనలు ఇచ్చారు.

గండికోటలో 11వ తేదీ మొదటిరోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
*సాయంత్రం 4:00 -5:30 గం.వరకు శోభాయాత్ర
*5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
*6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
*రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
*రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
*రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
*రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ

గండికోటలో 11వ తేదీ మొదటిరోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
*సాయంత్రం 4:00 -5:30 గం.వరకు శోభాయాత్ర
*5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
*6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
*రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
*రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
*రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
*రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ

గండికోటలో 11వ తేదీ మొదటిరోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
*సాయంత్రం 4:00 -5:30 గం.వరకు శోభాయాత్ర
*5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
*6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
*రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
*రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
*రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
*రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ

గండికోట ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈనెల 11, 12, 13న ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు RTC రీజనల్ మేనేజర్ గోపాల్రెడ్డి శనివారం తెలిపారు. జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి మొత్తం 39 బస్సులను నడుపుతున్నామన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 10 వరకు బస్సులు తిరుగుతాయన్నారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.

నాణ్యమైన విద్యను అందించే <
Sorry, no posts matched your criteria.