news

News April 20, 2026

రెండో దశ చర్చలకు ఇరాన్ నో: IRNA

image

అమెరికాతో రేపు రెండో <<19692220>>విడత<<>> చర్చలకు ఒప్పుకున్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ ఖండించినట్లు ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ IRNA వెల్లడించింది. US షరతులు ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ పెద్దలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇరాన్ పోర్టులను యూఎస్ నేవీ దిగ్బంధించడాన్ని సీజ్‌ఫైర్ ఉల్లంఘనగా పేర్కొన్నట్లు వివరించింది.

News April 20, 2026

రెండో దశ చర్చలకు ఇరాన్ నో: IRNA

image

అమెరికాతో రేపు రెండో <<19692220>>విడత<<>> చర్చలకు ఒప్పుకున్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ ఖండించినట్లు ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ IRNA వెల్లడించింది. US షరతులు ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ పెద్దలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇరాన్ పోర్టులను యూఎస్ నేవీ దిగ్బంధించడాన్ని సీజ్‌ఫైర్ ఉల్లంఘనగా పేర్కొన్నట్లు వివరించింది.

News April 19, 2026

ఓపెనర్ల పరుగుల వరద.. తీవ్ర పోటీ

image

టీమ్‌ఇండియా ఓపెనింగ్ స్లాట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. IPLలో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, గిల్, KL రాహుల్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు గిల్ 251 (4 మ్యాచులు), వైభవ్ 246 (6), జైస్వాల్ 223 (6), ఇషాన్ 213 (6), ప్రియాన్ష్ 211 (5), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 211 (6), అభిషేక్ 188 (6) రన్స్ చేశారు.

News April 19, 2026

ఓపెనర్ల పరుగుల వరద.. తీవ్ర పోటీ

image

టీమ్‌ఇండియా ఓపెనింగ్ స్లాట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. IPLలో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, గిల్, KL రాహుల్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు గిల్ 251 (4 మ్యాచులు), వైభవ్ 246 (6), జైస్వాల్ 223 (6), ఇషాన్ 213 (6), ప్రియాన్ష్ 211 (5), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 211 (6), అభిషేక్ 188 (6) రన్స్ చేశారు.

News April 19, 2026

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

రాత్రి ఆలస్యంగా తింటే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే జీవక్రియ మందగించి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. బరువు పెరుగుతారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడంతో డయాబెటిస్ రావొచ్చు. నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం ముగించాలి’ అని సూచిస్తున్నారు.

News April 19, 2026

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.