India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘స్త్రీ2’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ రిలేషన్షిప్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘పార్ట్నర్తో కలిసి గడిపే సమయాన్ని ఇష్టపడతా. అతనితో కలిసి సినిమా చూడటం, డిన్నర్ వంటివి నచ్చుతాయి. పెళ్లి చేసుకున్నామా అనే దాని కంటే సరైన వ్యక్తితో ఉన్నామా? లేదా? అనేదే ముఖ్యం’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈమె బాలీవుడ్ రచయిత రాహుల్తో లవ్లో ఉన్నారని బీటౌన్లో ప్రచారం సాగుతోంది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: అక్టోబర్ 14, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:09 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:02 గంటలకు
అసర్: సాయంత్రం 4:17 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:55 గంటలకు
ఇష: రాత్రి 7.07 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: అక్టోబర్ 14, సోమవారం
ఏకాదశి: ఉదయం.6.41 గంటలకు
ద్వాదశి: రాత్రి 3.41 గంటలకు
శతభిష: రాత్రి 12.42 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.24-10.52 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.16-1.03 గంటల వరకు,
మధ్యాహ్నం 2.37-3.24 గంటల వరకు
పురాతన మనుషుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా, ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇటీవల ఈజిప్షియన్ ఎడారుల్లో ఓ రాతి వృత్తాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని ఖగోళ అబ్జర్వేటరీగా ప్రాచీనులు ఉపయోగించి ఉంటారని తెలిపారు. 7,500 ఏళ్ల క్రితం నివసించిన నుబియన్లు దీనిని క్యాలెండర్ సర్కిల్గా ఉపయోగించేవారన్నారు. దీంతో కాలాల గమనం, కాలానుగుణంగా పెరిగే ప్రకాశవంతమైన నక్షత్రాల గురించి తెలుసుకునేవారు.
*అల్పపీడనం.. దక్షిణకోస్తాకు భారీ వర్షసూచన
*ఇసుక ధరలు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?: జగన్
*టన్ను ఇసుక రూ.475కే ఇచ్చావా?.. ఎవరికిచ్చావ్?: టీడీపీ
*AP: రేపు మద్యం దుకాణాలకు లాటరీ
*JAC ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి: CM రేవంత్
*కాంగ్రెస్ నేతల్ని ఈడీ కేసుల నుంచి రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరు?: KTR
*MH మాజీ మంత్రి సిద్దిఖీ హత్య మా పనే: బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
*రూ.500 కోట్ల క్లబ్లో దేవర మూవీ
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా పేలిపోతున్నాయ్, సర్వీస్ బాగుండట్లేదంటూ ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ దసరాకు దేశవ్యాప్తంగా సంతోషాలు పంచుతామంటూ డెలివరీకి సిద్ధంగా ఉన్న స్కూటర్ల ఫొటోలను ఓలా ట్వీట్ చేసింది. ‘దయచేసి ఢిల్లీ NCRకు డెలివరీ చేయకండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఢిల్లీలో బాణసంచాను బ్యాన్ చేసింది’ అని రిప్లై ఇచ్చాడు.
T20 WC: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 142 పరుగులకే పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (54*) చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. లాస్ట్ ఓవర్లో టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. రేపు PAKపై జరిగే మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ ఇంటికి వెళ్లినట్లే.
ముడా స్కాంలో కర్ణాటక CM సిద్ధ రామయ్యపై ED కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు KT ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను తిరిగివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇందులో అవకతవకలు జరిగాయంటూ ఓ వ్యక్తి గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.