India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పది సార్లు CMగా ప్రమాణం చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడైన నిశాంత్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన సాధారణ వ్యక్తిలా జనం మధ్య కూర్చోవడంపై ప్రశంసలొస్తున్నాయి. తండ్రి ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అతను ఇప్పటికీ ఎలాంటి పదవి పొందకపోవడం విశేషం. నిశాంత్ కోరుకుంటే తండ్రిలా MLAగా గెలవకుండానే మంత్రి కావొచ్చని పలువురు గుర్తు చేస్తున్నారు.

పది సార్లు CMగా ప్రమాణం చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడైన నిశాంత్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన సాధారణ వ్యక్తిలా జనం మధ్య కూర్చోవడంపై ప్రశంసలొస్తున్నాయి. తండ్రి ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అతను ఇప్పటికీ ఎలాంటి పదవి పొందకపోవడం విశేషం. నిశాంత్ కోరుకుంటే తండ్రిలా MLAగా గెలవకుండానే మంత్రి కావొచ్చని పలువురు గుర్తు చేస్తున్నారు.

పది సార్లు CMగా ప్రమాణం చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడైన నిశాంత్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన సాధారణ వ్యక్తిలా జనం మధ్య కూర్చోవడంపై ప్రశంసలొస్తున్నాయి. తండ్రి ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అతను ఇప్పటికీ ఎలాంటి పదవి పొందకపోవడం విశేషం. నిశాంత్ కోరుకుంటే తండ్రిలా MLAగా గెలవకుండానే మంత్రి కావొచ్చని పలువురు గుర్తు చేస్తున్నారు.

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎల్లుండికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 27, 28, 29 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. వరికోతల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు సమాచారం, అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ల(112, 1070, 18004250101)ను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.

ఐ-బొమ్మ కేసులో రవి పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. వెబ్సైట్కు సంబంధించి కీలక విషయాలపై పోలీసులు ఆరా తీశారు. ఇవాళ వెలుగులోకి వచ్చిన ‘ఐబొమ్మ వన్’పైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాని నుంచి మూవీ రూల్స్కు రీడైరెక్ట్ కావడంపై రవిని అడిగారు. అతడు వాడిన మొబైల్స్ వివరాలు, నెదర్లాండ్స్లో ఉన్న హోమ్ సర్వర్ల డేటా, హార్డ్ డిస్క్ల పాస్వర్డ్, NRE, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్లపై సుదీర్ఘంగా విచారించారు.

అపార్ట్మెంట్ ప్రాంగణం ఒకటే అయినా వేర్వేరు బ్లాక్లు, టవర్లలో దిశలు మారుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘సింహద్వారం దిశ, గదుల అమరిక వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఫ్లాట్కి వాస్తు ఫలితాలు కూడా మారుతాయి. అందరికీ ఒకే వాస్తు వర్తించదు. ప్రతి ఫ్లాట్ని దాని దిశ, అమరిక ఆధారంగానే చూడాలి. మీ జన్మరాశి, పేరు ఆధారంగా వాస్తు అనుకూలంగా ఉందో లేదో చూడాలిలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

2031 చివరికి భారత్లో 5G సబ్స్క్రిప్షన్లు 100 కోట్లు దాటుతాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ అంచనా వేసింది. 2031 వరకు మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 79% 5జీకి మారుతాయని పేర్కొంది. 2025 చివరికి 394 మిలియన్లకు సబ్స్క్రిప్షన్లు చేరుకున్నాయని, ఇది మొత్తం సబ్స్క్రిప్షన్లలో 32 శాతమని తెలిపింది. దేశంలో పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగం, నెట్వర్క్ విస్తరణ, 5G స్మార్ట్ఫోన్ కొనుగోళ్లే నిదర్శనమని చెప్పింది.

*రైతుల నుంచి ప్రతి ధాన్యం బస్తా కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*బిహార్ CM నితీశ్ కుమార్కు YS జగన్ శుభాకాంక్షలు
*గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలకృష్ణకు సత్కారం
*డిసెంబర్ 15 నుంచి అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో సరిహద్దుల్లేని ప్లాట్లకు కొత్త పెగ్ మార్క్లు వేసే ప్రక్రియ ప్రారంభం
*2026లో రిటైర్ కానున్న ఐదుగురు IAS అధికారులను నోటిఫై చేసిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్

కర్ణాటకలో CM మార్పు ప్రచారం మరోసారి జోరందుకుంది. Dy.CM డీకే శివకుమార్ మరికొంత మంది MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. KAలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘పవర్ షేరింగ్’ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన ఢిల్లీ బాటపట్టారని చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి ఖర్గేతో, రేపు KC వేణుగోపాల్తో DK వర్గం భేటీ కానుంది. దీంతో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <
Sorry, no posts matched your criteria.