Karimnagar

News November 30, 2025

కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.

News November 30, 2025

కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.

News November 30, 2025

కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.

News November 30, 2025

కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.

News November 30, 2025

కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.

News November 30, 2025

కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.

News November 30, 2025

కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.

News November 30, 2025

ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకుడికి డాక్టరేట్

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సూక్ష్మజీవ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రౌతు రాధాకృష్ణ నేడు పీహెచ్‌డీ పట్టా పూర్తి చేశారు. వృక్ష శాస్త్ర విభాగంలో ‘కంది మొక్కల్లో విత్తనాల ద్వారా జనించే వ్యాధుల సమీకృత నిర్వహణ, నిర్మూలన’ అనే శీర్షికపై గత ఐదేళ్లుగా ఆయన పరిశోధనలు కొనసాగించి, నేడు ఫలితం సాధించారు. పరిశోధన విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News November 29, 2025

కరీంనగర్: ‘మొదటి కాన్పు నార్మల్ అయ్యేట్లు చూడాలి’

image

కరీంనగర్ జిల్లా వైద్య కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ వైద్య బృందంతో ఎన్సీడీ, మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు ఇంప్రూవ్ చేయాలని, మొదటి కాన్పు నార్మల్ అయ్యేట్లు చూడాలన్నారు. గైనకాలజీ డాక్టర్ల సలహాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచించారు. 12 వారాల లోపు గర్భవతులందరినీ 100% రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.

News November 29, 2025

కరీంనగర్: ‘మొదటి కాన్పు నార్మల్ అయ్యేట్లు చూడాలి’

image

కరీంనగర్ జిల్లా వైద్య కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ వైద్య బృందంతో ఎన్సీడీ, మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు ఇంప్రూవ్ చేయాలని, మొదటి కాన్పు నార్మల్ అయ్యేట్లు చూడాలన్నారు. గైనకాలజీ డాక్టర్ల సలహాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచించారు. 12 వారాల లోపు గర్భవతులందరినీ 100% రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.