India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ అధికారులను సూచించారు.

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ అధికారులను సూచించారు.

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఖమ్మం నగరానికి చెందిన జనకనూరి విహారి అతి పిన్న వయసులోనే కస్టమ్స్ అధికారిగా ఎంపికై జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 2025 ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలో ప్రతిభ చూపి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కస్టమ్స్ విభాగంలో ఇన్స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్) పోస్టు సాధించారు. 19ఏళ్లకే హోం శాఖలో ఉద్యోగం పొందిన విహారి, తాజా ఫలితాల్లో అత్యంత చిన్న వయసులో ఈ హోదా పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 23 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. మార్కెట్ విలువకు ఐదు రెట్లు పరిహారం ఇవ్వడంతో రైతులు సుముఖత చూపారు. మొత్తం రూ.2,515 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రైల్వే లైన్ పూర్తయితే రవాణా, వ్యాపార రంగాలకు ఊతం లభించనుంది.
Sorry, no posts matched your criteria.