News December 7, 2024
కంటైనర్లో డ్రగ్స్ లేవన్న సీబీఐ.. నోరు మెదపని కూటమి నేతలు

AP: విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి 25K టన్నుల డ్రగ్స్ వచ్చాయని, దీని వెనుక YCP నేతలు ఉన్నారని కూటమి నేతలు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ కేసు అప్పట్లో సంచలనమైంది. YS జగన్ మరో పాబ్లో ఎస్కోబార్ అని CBN విమర్శించారు. విశాఖను డ్రగ్ క్యాపిటల్గా మార్చారని పవన్, పురందీశ్వరి ఆరోపించారు. అయితే ఆ కంటైనర్లో డ్రగ్స్ లేవని CBI తాజాగా <<14811211>>ప్రకటించింది<<>>. దీనిపై కూటమి నేతలెవరూ స్పందించలేదు.
Similar News
News December 21, 2025
BR అంబేడ్కర్ వర్సిటీలో 71 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఢిల్లీలోని డాక్టర్ <
News December 21, 2025
514 పోస్టులు.. అప్లికేషన్ల స్వీకరణ మొదలు

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. ఆన్లైన్లో 2026 జనవరి 5వ తేదీ వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస విద్యార్హత డిగ్రీ, పోస్టులను బట్టి వయస్సు: 25-40 పరిమితి ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా (70:30) ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు BOI అధికారిక సైట్ చూడండి.
News December 21, 2025
దూసుకెళ్తున్న మహాయుతి

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల కౌంటింగ్లో మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. 246 మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు, 42 నగర పంచాయతీల్లో బీజేపీ 116+, శివసేన 50+, ఎన్సీపీ 34+ చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. శివసేన యూబీటీ 12, ఎన్సీపీ(SP) 12, కాంగ్రెస్ 28+ స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి.


