News September 16, 2024
నేడు గుజరాత్కు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ రాజధాని గాంధీనగర్లో పర్యటించనున్నారు.‘రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్-2024’లో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరుల గురించి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సదస్సును PM మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా PMతో CBN సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వరద నష్టాన్ని ఆయనకు వివరిస్తారని సమాచారం.
Similar News
News November 17, 2025
భారతీయ ఉద్యోగికి UAE అత్యుత్తమ బహుమతి!

UAE ఇచ్చే ‘అత్యుత్తమ ఉద్యోగి’ బహుమతిని ఇండియన్ గెలుచుకున్నారు. బుర్జీల్ హోల్డింగ్స్లో HR మేనేజర్గా అనాస్ కడియారకం(KL) పని చేస్తున్నారు. ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్స్లో అత్యుత్తమ వర్క్ఫోర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఆయనకు ట్రోఫీ, ₹24L, బంగారు నాణెం, యాపిల్ వాచ్, ఫజా ప్లాటినం కార్డు అందజేశారు. గతంలో కరోనా టైమ్లో సేవలకు హీరోస్ ఆఫ్ ది UAE మెడల్, గోల్డెన్ వీసాను అనాస్ అందుకున్నారు.
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<


