News November 28, 2024
CRASH MARKETS: రూ.4లక్షల కోట్ల నష్టం

స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. ఉదయం ఫ్లాట్గా మొదలైన బెంచ్మార్క్ సూచీలు ప్రస్తుతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 24,058, సెన్సెక్స్ 768 పాయింట్లు తగ్గి 79,456 వద్ద చలిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.4లక్షల కోట్లమేర నష్టపోయారు. అమెరికా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, వడ్డీరేట్ల కోతలో US ఫెడ్ దూకుడు తగ్గిస్తుందన్న అంచనాలు, హెవీవెయిట్స్లో అమ్మకాలే ఇందుకు కారణం.
Similar News
News November 27, 2025
మెదక్: సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఇవే..

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు 30 ఉండనున్నాయి. అందులో ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబులు, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్ మాన్, మనిషి, తెరచాపతో పడవ, బిస్కట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ ఉంటాయి.
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<


