News August 6, 2024
సైబర్ నేరాలు: మొదటి గంట చాలా ముఖ్యం!

TG: సైబర్ మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నవారు మొదటి గంటలోనే(గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయాలని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TSCSB) సూచించింది. ఇలా చేస్తే నేరగాళ్లకు డబ్బు చేరకుండా ఆపగలమని తెలిపింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో TSCSB మార్చి-జులై మధ్య రూ.85.05కోట్ల నగదును రీఫండ్ చేసింది. మొత్తం 6,449 కేసులను పరిష్కరించింది. బాధితులు 1930 నంబర్, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


