News February 8, 2025
ఢిల్లీ ఎన్నికల డిసైడర్స్.. పూర్వాంచలీ ఓటర్స్

బిహార్, తూర్పు UP, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన ఓటర్లను పూర్వాంచలీ ఓటర్లుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. 40 లక్షలమంది ఓటర్లలో 25శాతం ఓట్లు వీరివే. 27 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం, ప్రభావం ఉంది. 12 సీట్లలో వీరిది మెజారిటీ. గత 2 ఎన్నికల్లోనూ ఆప్కు మద్దతుగా నిలిచిన వీరు ఈసారి BJP వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది.
Similar News
News January 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 3, 2026
ఫిబ్రవరిలో మున్సి‘పోల్స్’: మంత్రి అడ్లూరి

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ రావొచ్చని అసెంబ్లీలో చిట్ చాట్లో ఆయన వెల్లడించారు. మరోవైపు ఫిబ్రవరి 3వ తేదీన జడ్చర్ల నుంచే సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. జడ్చర్లలో ట్రిపుల్ ఐటీకి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు.


