News June 15, 2024
ఈ నెల 18న పీఎం కిసాన్ నిధుల జమ

పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.
Similar News
News February 15, 2026
ఈ 5 స్నాక్స్తో గ్లోయింగ్ స్కిన్

మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీములే కాదు. మనం తినే ఫుడ్ కూడా ముఖ్యమేనని న్యూట్రిషనిస్ట్లు చెబుతున్నారు. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, అంజీర్లోని ఫైబర్ స్కిన్ను ఫ్రెష్గా ఉంచుతాయి. బీట్రూట్ బ్లడ్ సర్క్యులేషన్ను పెంచితే, వేయించిన శనగలు మొటిమలను తగ్గిస్తాయి. పిస్తాలోని విటమిన్-E ముడతలు పడకుండా కాపాడుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం ఉప్పు, పంచదార తక్కువగా ఉండే ఈ 5 స్నాక్స్ను డైట్లో చేర్చుకోండి.
News February 15, 2026
EAPCET.. జోన్ మార్చడం కుదరదు

TG: EAPCET-2026 దరఖాస్తులు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 జోన్లు ఏర్పాటు చేశారు. ఒకసారి <
News February 15, 2026
AIIMS కల్యాణిలో 137 పోస్టులు

AIIMS కల్యాణి 137 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS/DNB/MSc/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. మార్చి 3,5,6 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://aiimskalyani.edu.in


