News November 30, 2024
మీకు తెలుసా: క్యారమ్స్ ఎక్కడ పుట్టిందంటే…

క్యారమ్స్ గేమ్ గురించి తెలియనివారు చాలా తక్కువగా ఉంటారు. స్నేహితులు, కుటుంబీకులతో ఆడుకునేందుకు అనువైన చక్కటి టైమ్ పాస్ గేమ్ ఇది. ఈ ఆట భారత్లోనే పుట్టింది. 20వ శతాబ్దం మొదట్లో రాజకుటుంబాలు ఈ ఆటను ఆడేవి. 1935లో భారత్, శ్రీలంక కలిసి తొలిసారిగా క్యారమ్స్ టోర్నీ నిర్వహించాయి. ఆ తర్వాత 1988లో అంతర్జాతీయ క్యారమ్ ఫెడరేషన్ చెన్నైలో ఏర్పడింది. పటియాలా ప్యాలెస్లో నేటికీ అద్దపు క్యారమ్ బోర్డు ఉంది.
Similar News
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>


