News January 24, 2025
రీ సర్వేపై సందేహాలా? ఈ నంబర్కు ఫోన్ చేయండి

APలో భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తికై ప్రభుత్వం హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. ఉ.10 నుంచి సా.5.30 వరకు 8143679222 నంబర్కు ఫోన్ చేసి సందేహాలు, సమస్యలు తెలియజేయవచ్చని సూచించింది. రీసర్వే సందర్భంగా యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3సార్లు అవకాశం ఉంటుందని, అయినా రాకపోతే వీడియో కాల్ ద్వారా హద్దులు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News December 11, 2025
నంద్యాల జిల్లా మంత్రులకు మీరిచ్చే ర్యాంక్ ఎంత?

ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రులకు CM చంద్రబాబు <<18527900>>ర్యాంకులు<<>> ప్రటించిన విషయం తెలిసిందే. NMD ఫరూక్కు 3వ, BC జనార్దన్ రెడ్డికి 4వ ర్యాంకు ఇచ్చారు. అత్యధిక ఫైళ్ల (ఫరూక్ 1,512, బీసీ 1,091)ను తక్కువ సమయంలో క్లియర్ చేసినందుకు ఈ ర్యాంకులు పొందారు. అయితే గ్రౌండ్ లెవెల్లో వారి పనితనం ఎలా ఉంది? స్వీకరించిన అర్జీలకు పరిష్కారం చూపుతున్నారా? సీఎం ఇచ్చిన ర్యాంకులను మీరు సమర్థిస్తారా? మీ ర్యాంక్ ఎంత? కామెంట్ చేయండి.
News December 11, 2025
ఉడిపి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 11, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


