News July 12, 2024
ఎమర్జెన్సీ.. ఆనాడు ఏం జరిగింది?

అంతర్గత కల్లోలం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందంటూ 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఒత్తిడితో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ <<13615795>>ఎమర్జెన్సీకి<<>> ఆమోద ముద్ర వేశారు. ఎమర్జెన్సీ విషయాన్ని ఇందిరా రేడియోలో ప్రకటించారు. దీంతో దేశపౌరులు అణచివేతకు గురయ్యారు. సుమారు 1.50లక్షల మంది జైలుపాలయ్యారు. పత్రికాస్వేచ్ఛ మంటగలిసింది. అధికారం నుంచి దిగక తప్పదనే ఇందిర ఎమర్జెన్సీ విధించారని విమర్శలొచ్చాయి.
Similar News
News December 1, 2025
14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే( DEC 4) సమయం ఉంది. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: kvsangathan.nic.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 1, 2025
కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్లో ఫైనల్కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


