News September 25, 2024
ధోనీకి కూడా కోపమొస్తుంది: మోహిత్

కెప్టెన్ కూల్గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీకి కూడా కోపమొస్తుందని CSK మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ తెలిపారు. ‘మ్యాచ్ కీలకంగా ఉన్న క్షణాల్లో ధోనీకి కోపమొచ్చింది. బేవకూఫ్ తూ నహీ హై, బేవకూఫ్ మై హు అని తిట్టారు’ అని ఓ పాడ్కాస్ట్లో గుర్తుచేసుకున్నారు. ఆయనలోని ఈ కోణాన్ని కొద్ది మంది మాత్రమే చూశారన్నారు. దీపక్ చాహర్ కూడా ధోనీ చేతిలో తిట్లు తిన్నవారేనని చెప్పారు. అయితే ఇది గేమ్ వరకేనని సపోర్ట్ చేశారు.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


