News April 5, 2024
రేపటి నుంచే పరీక్షలు

ఏపీలో సమ్మెటివ్ అసెస్మెంట్-2 వార్షిక పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. పరీక్షల తేదీలు మారినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
Similar News
News November 25, 2025
HYD: మున్సిపాలిటీలపై ‘ముప్పేట దాడి’

ORR పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం, ఏకంగా 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రతిపాదించడంతో శివారులో సెగ రగులుతోంది. సమగ్ర ప్రణాళిక పేరుతో చేసే ఈ విలీనం, సేవలకు మేలో లేదో తెలియదు గానీ, ప్రజలకు పన్నులు, ఫీజుల భారం తప్పేలా లేదు. ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం GHMCని ఆదేశించింది. ఇది ప్రజలకు వరమా, శాపమా మీ కామెంట్.
News November 25, 2025
HYD: మున్సిపాలిటీలపై ‘ముప్పేట దాడి’

ORR పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం, ఏకంగా 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రతిపాదించడంతో శివారులో సెగ రగులుతోంది. సమగ్ర ప్రణాళిక పేరుతో చేసే ఈ విలీనం, సేవలకు మేలో లేదో తెలియదు గానీ, ప్రజలకు పన్నులు, ఫీజుల భారం తప్పేలా లేదు. ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం GHMCని ఆదేశించింది. ఇది ప్రజలకు వరమా, శాపమా మీ కామెంట్.
News November 25, 2025
HYD: మున్సిపాలిటీలపై ‘ముప్పేట దాడి’

ORR పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం, ఏకంగా 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రతిపాదించడంతో శివారులో సెగ రగులుతోంది. సమగ్ర ప్రణాళిక పేరుతో చేసే ఈ విలీనం, సేవలకు మేలో లేదో తెలియదు గానీ, ప్రజలకు పన్నులు, ఫీజుల భారం తప్పేలా లేదు. ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం GHMCని ఆదేశించింది. ఇది ప్రజలకు వరమా, శాపమా మీ కామెంట్.


